Vatte Janaiah and Teenmar Mallanna have expressed their solidarity with Telangana state part-time lecturers in their demand for job security.
పార్ట్ టైమ్ అధ్యాపకుల నిరవధిక సమ్మెకు మద్దతు పలికిన MLC తీన్మార్ మల్లన్న గారు, తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ సమన్వయ కర్త వట్టె జానయ్య యాదవ్ గారు
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ
విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న పార్ట్ టైమ్ అధ్యాపకుల సర్వీసులను క్రమబద్ధి కరించాలని కోరుతూ చేపట్టిన నిరవధిక సమ్మెకు మద్దతుగా వారు పాల్గొనడం జరిగింది ఈకార్యక్రమంలో హరి శంకర్ గౌడ్ గారు, ఓదెలు యాదవ్ గారు, నర్సన్న గారు,సుదర్శన్ గారు, చంద్రశేఖర్ గారు,తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment